ఈ వార్తను అనువదించండి:

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మరో రాజ్యసభ సీటును దక్కించుకుంది. కే కేశవరావు రాజీనామాతో ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన సింఘ్వీ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సింఘ్వి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పూర్తిగా చదవండి..