ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: లిక్కర్ స్కామ్ కేసు సీబీఐ ఛార్జిషీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను 11 సెప్టెంబర్‌కు జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. ట్రయల్ కోర్ట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెర్ లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సప్లై చేయాలని సీబీఐని జడ్జి ఆదేశించారు.

పూర్తిగా చదవండి..