ఈ వార్తను అనువదించండి:

Pawan Kalyan: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌ లో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక, ఈ విషయం గురించి సోషల్‌ మీడియా వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

పూర్తిగా చదవండి..