ఓటుకు నోటు కేసు: ఓటుకు నోటు కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BIG BREAKING: ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం! appeared first on Rtvlive.com.