ఈ వార్తను అనువదించండి:

Nuzividu: నూజివీడు ట్రిపుల్ ఐటీ లో పరిశుభ్రత పడకేసింది. నాసిరకం ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. గత వారం రోజుల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాసిరకం ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

పూర్తిగా చదవండి..