ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరుతుండడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఆ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతామంటే స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పడు చేరుతున్న వారు కూడా రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారన్నారు. వైసీపీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే వైసీపీలో జగన్ తప్పా ఇంకెవరు మిగిలేలా లేరన్నారు.

పూర్తిగా చదవండి..