ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్‌ అంశం, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే ఆలోచనలో భాగంగానే పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా దాదాపు ఐదు నెలల తర్వాత తీహార్ జైలునుంచి మంగళవారం విడుదలై కవిత.. గురువారం తండ్రి కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సూచనల మేరకు కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పూర్తిగా చదవండి..