ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: ఈ ఏడాది సెప్టెంబర్ 7నుంచి గణేష్ నవరాత్రులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.

పూర్తిగా చదవండి..