ఈ వార్తను అనువదించండి:

Pawan Kalyan: నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం అవ్వడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారలు తెలిపారు.ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సొంత ఖర్చులతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలను అందజేయనున్నట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..