ఈ వార్తను అనువదించండి:
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. సభాప్రాంగణం సైతం చిత్తడిగా మారినట్లు తెలుస్తోంది.
Bell Every News Here
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. సభాప్రాంగణం సైతం చిత్తడిగా మారినట్లు తెలుస్తోంది.