ఈ వార్తను అనువదించండి:

జన్వాడ ఫాంహౌస్‌ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అధీనంలో ఉందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ళ్ల రెవెన్యూ డివిఇది బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్‌ పరిధిలో ఉందనే ఆరోపణలు రావడంతో చేవెజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించినట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..