ఈ వార్తను అనువదించండి:

హైడ్రాపై పల్లం రాజు వ్యాఖ్యలు: రేవంత్‌రెడ్డి (రేవంత్ రెడ్డి) సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ (కాంగ్రెస్) సీనియర్‌ నేత పళ్లంరాజు (Pallam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్‌ విలేజ్‌ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి చెందారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.

పూర్తిగా చదవండి..