ఈ వార్తను అనువదించండి:

నగరంలో హైడ్రా దూకుడు పెంచుతోంది. అక్రమ నిర్మాణాలున్న చోటికి బోల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మంచి పని చేస్తూన్నారని హర్షిస్తున్నారు. మరికొందరు పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు సైతం పేదల ఇళ్లు కూల్చొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీలకతీతంగా చెరవుల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ సర్కార్‌ మందుకెళ్తోంది.

పూర్తిగా చదవండి..