ఈ వార్తను అనువదించండి:

ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలను ఆపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కొన్ని చోట్ల పేదలను ముందు పెట్టి కొందరు భారీగా కబ్జాలను చేశారన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏళ్లుగా నివాసాలు ఉంటున్న పేదల ఇళ్లను తొలగించే సమయంలో ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.

పూర్తిగా చదవండి..