ఈ వార్తను అనువదించండి:

Supreme Court: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ మీద చేసిన వ్యాఖ్యల పై అత్యున్నత ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 2015 నాటి ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే..ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పూర్తిగా చదవండి..