ఈ వార్తను అనువదించండి:

ప్రభుత్వ పాలనలో కమ్యూనికేషన్‌ ప్రాముఖ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందడానికి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవలే ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కౌంటర్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన ఈ సూచనలు చేశారు.

పూర్తిగా చదవండి..