ఈ వార్తను అనువదించండి:

Chiranjeevi: మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం కేరళలోని వయనాడ్‌ లో ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు చరణ్‌, చిరు కలిసి కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి చిరంజీవి భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.

పూర్తిగా చదవండి..