ఈ వార్తను అనువదించండి:

వరద కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతీ ఇంటికి సాయం అందిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం, నేలకొండపల్లి మండలంలోని చెరువుమదారం, కట్టుకాచారం రామచంద్రాపురం, సుర్దేపల్లి గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు.

పూర్తిగా చదవండి..