ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్ రెడ్డి: AI గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని ఆయన అన్నారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని.. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని చెప్పారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.

పూర్తిగా చదవండి..