ఈ వార్తను అనువదించండి:

జోగి రమేష్: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పూర్తిగా చదవండి..