ఈ వార్తను అనువదించండి:

TG వార్తలు: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రజా ప్రభుత్వంలో విద్యతోపాటు గురువులకు ప్రాధాన్యత ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు.

పూర్తిగా చదవండి..