ఈ వార్తను అనువదించండి:

Vijayawada: బుడమేరు వరద ఉద్ధృతి విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా వరద ఉద్ధృతి కొంచెంగా తగ్గుతుండటంతో నీరు కొంచెంగా తగ్గుతుంది. ఈ ముంపులోనే ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తుంది.

పూర్తిగా చదవండి..