ఈ వార్తను అనువదించండి:

కలెక్టర్ల నివేదిక: వరద ప్రభావిత ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వరద నష్టాన్ని అంచనా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు వరద ప్రభావిత ప్రాంతల్లో సర్వే చేయించారు. సర్వే నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 7 వేలకు పైగా ఇండ్లు కూలిపోయినాట్లు అధికారులు చెప్పారు.

పూర్తిగా చదవండి..