ఈ వార్తను అనువదించండి:

మంత్రి లోకేష్: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాత్రింబవళ్లు.. దాదాపు 64 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా.. వరద వచ్చినా లెక్కచేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల రామానాయుడు చేయిస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.

పూర్తిగా చదవండి..