ఈ వార్తను అనువదించండి:

జగన్‌ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో గత ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్ని రద్దు చేసి.. ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని స్పష్టం చేశారని పేర్కొన్నారు. అలాగే వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని.. ఇంకా విజయవాడలో పలుచోట్ల నీరు నిలిచిపోయిందని పేర్కొన్నారు.

పూర్తిగా చదవండి..