ఈ వార్తను అనువదించండి:

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ గాంధీని పాకిస్తాన్, భారతదేశం మధ్య సంబంధాల గురించి అక్కడి వారు ఒక ప్రశ్న అడిగారు. పాక్‌తో భారత్‌ సంబంధాలు ఎలా ఉన్నాయి, కశ్మీర్‌ సమస్య కారణంగా ఇరు దేశాలు కలిసి రాలేకపోతున్నాయా? అంటూ ప్రశ్నించారు.

పూర్తిగా చదవండి..