సీఎం రేవంత్ రెడ్డి: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబడతాం అని హెచ్చరించారు. ఎంతటి గొప్పవారైనా వదిలిపెట్టం అని అన్నారు. అవసరమైతే చెరసాలకు పంపిస్తాం అని చెప్పారు. అంతేగాని హైడ్రాపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అక్రమ విల్లాలు, ఫాంహౌస్ల నిర్మాణాలను నేలమట్టం చేయడమే హైడ్రా లక్యం అని పేర్కొన్నారు.
చెరువుల ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్ళండి.. గొప్పవాళ్ళైనా వదలక తప్పదు..లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాం…… @revanth_anumula pic.twitter.com/9A0Xyqgp5Y
— అయోధ్య రెడ్డి బోరెడ్డి (@ayodhya_boreddy) సెప్టెంబర్ 11, 2024
ఇవాళ కాకపోతే రేపైనా కూలుస్తాం అని అన్నారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన చెరువులు, కుంటలను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను వదిలివెళ్లండంటూ ఫైర్ అయ్యారు.
వార్తలు అప్డేట్ చేయబడుతున్నాయి…
Also Read : ఆ స్కామ్ డబ్బులే కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పంచారు.. కేటీఆర్ సంచలన ట్వీట్
The post BIG BREAKING: వారికి సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! appeared first on Rtvlive.com.