ఈ వార్తను అనువదించండి:

పాడి కౌశిక్ రెడ్డి: అసెంబ్లీ ఎన్నికలు తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన పిటీషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని అన్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటర్, శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని అన్నారు.

పూర్తిగా చదవండి..