ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించనున్నారు.

పూర్తిగా చదవండి..