ఈ వార్తను అనువదించండి:

సర్టిఫికెట్లు: ఇటీవల భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాని వరదలు ముంచెత్తాయి. భారీ వరద కారణంగా ఇండ్లు, రోడ్లు నీటమునిగాయి. ఇంట్లోకి నీళ్లు చేరడంతో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు వంటి ముఖ్యమైన సెర్టిఫికెట్లు తడిసిపోవడం, మరికొన్ని చోట్ల వరదకు సర్టిఫికెట్స్ కొట్టుపోయాయి. కాగా తడిసిన సర్టిఫికెట్లను కొందరు గాలికి ఆరబెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు బాధితులకు భరోసా ఇచ్చారు. వరద నష్టం కింద రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

పూర్తిగా చదవండి..