ఈ వార్తను అనువదించండి:

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు. ఆగస్టు 19న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. పరిస్థితి సీరియస్ గా మారడంతో వెంటిలెటర్ పై చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

పూర్తిగా చదవండి..