ఈ వార్తను అనువదించండి:

Supreme Court: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు ఎక్సైజ్‌ పాలసీ కేసులో బెయిల్‌, సీబీఐ అరెస్ట్‌ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించారు.

పూర్తిగా చదవండి..