ఇవాళ్టి నుంచి అకౌంట్లో జీతాల జమ
News July 2, 2024 TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి RR నుంచి…
Bell Every News Here
News July 2, 2024 TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి RR నుంచి…
తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లీకి తమిళ్, తెలుగులోనే హిందీలోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొన్నటివరకు తమిళంలో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన ఆయన గతేడాది ‘జవాన్’ సినిమాతో హిందీలో సూపర్ సక్సెస్…
News July 2, 2024 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల…
కర్నూలు జిల్లాలో 2,45,229మంది లబ్ధిదారుల్లో సోమవారం 2,29,189 మందికి రూ.156.44 కోట్లు అందజేశారు. నంద్యాల జిల్లాలో2,21240మంది లబ్ధిదారుల్లో 2,11272 మందికి రూ.143.47కోట్లు అందజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 93.46శాతం మందికి పంపిణీ చేసి రాష్రంలో 24వస్థానం, నంద్యాలలో 95.49శాతం మందికి పంపిణీ…
News July 2, 2024 TG: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు.…
News July 2, 2024 నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. NTAను రద్దు…
News July 1, 2024 కడ జిల్లాలో తొలి రోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో 96.57% లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,65,774 మంది పింఛన్దారులు ఉండగా వారికి 178,38,36,500 కోట్లు నిధులు విడుదల అయ్యాయి.…
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు జగదంబికా పాల్, ఎ.రాజా, పి.సి. మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, శెల్జా,…
AP: కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 3వ తేదీన అమరావతిపై ఈ పత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి,…