Political News

Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

ప్రచురించబడింది ఆగస్టు 17, 2024 9:12 am ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌ . సి. మారక్‌ (82) శుక్రవారం కన్నుమూశారు. ఈ సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్‌…

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ!

ఈ వార్తను అనువదించండి: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు…

Attack on Harish Rao office: సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి!

సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్‌ పైకెక్కి హడావిడి…

Vishaka: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 7:13 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: MLC: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బొత్స సత్యనారాయణ మూడేళ్ల…

Bandi Sanjay: బీజేపీలో ఆప్ విలీనం.. సిసోడియా బెయిల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 సాయంత్రం 5:07 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: తెలంగాణ: అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు…

KTR: కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు!

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 సాయంత్రం 4:36 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: Women’s Commission: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌ వ్యాఖ్యలు సుమోటాగా…

Hindu-Muslim: అప్పటి అల్లర్లు నెహ్రూ కంట్రోల్ చేశారు.. కానీ మోదీ

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 సాయంత్రం 4:37 ద్వారా బి అరవింద్ ఈ వార్తను అనువదించండి: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక మన నుంచి పాకిస్థాన్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు…

Telangana: వైద్య సిబ్బందికి మరింత భద్రత.. కోల్‌కతా ఘటనతో దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు!

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 సాయంత్రం 4:24 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: దామోదర రాజనర్సింహ: కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల…

Runa mafi: సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు.. రైతులను మోసం చేశాడంటూ కేటీఆర్!

ప్రచురించబడింది ఆగస్టు 16, 2024 3:51 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: కేటీఆర్: తెలంగాణ రైతులను సీఎం రేవంత్ దారుణంగా మోసం చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా.. రైతులను మోసం…