Political News

Bharat- Maldives: 28 దీవులను భారత్‌ కి అప్పగించిన మాల్దీవులు!

Bharath- Maldives: గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంలో ఆయనపై మాల్దీవుల అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. భారత్‌ నుంచి చాలా మంది పర్యాటకులు మాల్దీవులను…

TDP: టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్

జోగి రమేష్: అగ్రిగోల్డ్ భూమలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు అధికారులు. తనిఖీల్లో…

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ గేటు గల్లంతు.. కొత్త గేటుకు అధికారుల ప్రయత్నాలు

ఈ వార్తను అనువదించండి: తుంగభద్ర డ్యామ్: గల్లంతైన తుంగభద్ర డ్యామ్‌ 19 గేటు ప్లేస్‌లో కొత్త గేటు ఏర్పాటుకు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పోయిన గెట్ స్థానంలో స్టాప్‌ లాగ్‌ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోస్పేట్ ఇండస్ట్రీ…

Ap Liquor Sceam : క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే…ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్‌!

ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 ఉదయం 8:44 ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Ap Liquor Sceam: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మద్యం రేట్లను తగ్గించడం కూడా ఒకటి. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం…

Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం.. కీలక ఆదేశాలు జారీ!

ప్రచురించబడింది ఆగస్టు 12, 2024 రాత్రి 8:53 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: స్మితా సబర్వాల్: యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.…

Telangana: తెలంగాణలో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌లోకి ఆ మాజీ మంత్రి!

BRS-కాంగ్రెస్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుకానుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా త్వరలో బడా నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.…

AP: ప్రజాస్వామ్యం గాడితప్పలేదు.. జగన్ కే మైండ్ దొబ్బింది.. ఎమ్మెల్యే బొలిశెట్టి సీరియస్ కామెంట్స్.!

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌: వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. RTVతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాలతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఆర్బీకే కేంద్రాలు.. రైతు భరోసా…