బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO
The post బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO appeared first on Rtvlive.com.
Bell Every News Here
The post బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO appeared first on Rtvlive.com.
Bharath- Maldives: గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించిన సందర్భంలో ఆయనపై మాల్దీవుల అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. భారత్ నుంచి చాలా మంది పర్యాటకులు మాల్దీవులను…
విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు…
జోగి రమేష్: అగ్రిగోల్డ్ భూమలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు అధికారులు. తనిఖీల్లో…
ఈ వార్తను అనువదించండి: తుంగభద్ర డ్యామ్: గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19 గేటు ప్లేస్లో కొత్త గేటు ఏర్పాటుకు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పోయిన గెట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోస్పేట్ ఇండస్ట్రీ…
ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 ఉదయం 8:44 ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Ap Liquor Sceam: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మద్యం రేట్లను తగ్గించడం కూడా ఒకటి. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం…
ప్రచురించబడింది ఆగస్టు 12, 2024 రాత్రి 8:53 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: స్మితా సబర్వాల్: యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.…
https://media.rtvlive.com/wp-content/uploads/2024/08/vP6itelIE5yikhgj-1.mp4 The post కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం-VIDEO appeared first on Rtvlive.com.
BRS-కాంగ్రెస్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుకానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా త్వరలో బడా నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.…
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్: వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. RTVతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాలతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఆర్బీకే కేంద్రాలు.. రైతు భరోసా…