Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్కు షాక్.. మరో కేసు నమోదు?
ఈ వార్తను అనువదించండి: జోగి రమేష్: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో నిందితుగా పోలవరం మురళీమోహన్ ఉన్నాడు. తాను జోగి…