Political News

Runa mafi: రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు.. వ్యవసాయ శాఖ కీలక నివేదిక!

ప్రచురించబడింది ఆగస్టు 19, 2024 సాయంత్రం 5:01 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: TG Runa మరిన్ని: రెండు లక్షల పంట రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికు తెలంగాణ ప్రభుత్వానికి…

Janwada Farmhouse: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌజ్?.. సోషల్ మీడియాలో వైరల్!

ప్రచురించబడింది ఆగస్టు 19, 2024 3:51 pm ద్వారా కెవిడి వర్మ ఈ వార్తను అనువదించండి: Janwada Farmhouse: హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ పేరు చెబితేనే అక్రమార్కుల గుండెలు జారిపోతున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాకా తీసుకువచ్చిన హైడ్రా…

Madhuri: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!

ప్రచురించబడింది ఆగస్టు 19, 2024 3:25 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: దువ్వాడ సమస్య: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఆదివారంనాడు పది రోజులపాటు సోషల్ మీడియాకు…

MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక

ఎమ్మెల్యే కేటీఆర్‌: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టె స్థలంలో కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తొలగిస్తాం అని అన్నారు. అదే స్థలంలో తెలంగాణ…

AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు

ఈ వార్తను అనువదించండి: AP బడ్జెట్: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ…

Pawan Kalyan: 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఈ వార్తను అనువదించండి: పవన్ కళ్యాణ్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం…

Ongole Re Counting: వైసీపీ షాకింగ్ నిర్ణయం.. EVM మాక్ పోలింగ్ నుండి విత్‌డ్రా!

ఈ వార్తను అనువదించండి: ఒంగోలు రీ కౌంటింగ్: ఒంగోలులో ఓట్ల రీవెరిఫికేషన్‌కు బ్రేక్‌లు పడ్డాయి. EVM మాక్ పోలింగ్ నుండి వైసీపీ విత్‌డ్రా చేసుకుంది. తాము అడిగిన విధంగా వీవీప్యాట్‌ స్లిప్‌లతో సహా కౌంటింగ్‌ చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల…

BREAKING: ఏపీలో ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు మృతి

ఆహార విషం: అనకాపల్లి జిల్లాలోని అనాథ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కైలాసపట్నంలోని అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 27 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు…

Janasena: జనసేన Vs టీడీపీ… కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్!

ఈ వార్తను అనువదించండి: Janasena: కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు జనసేన కార్యకర్తలు. జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారని నిరసనకు దిగారు. నాగవరప్పాడు వంతెన దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత…