Political News

Janasena: జనసేన Vs టీడీపీ… కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్!

ఈ వార్తను అనువదించండి: Janasena: కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు జనసేన కార్యకర్తలు. జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారని నిరసనకు దిగారు. నాగవరప్పాడు వంతెన దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత…

చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO

కాపీరైట్ © 2023 · రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ | సాంకేతికత ద్వారా ఆధారితం CultNerds మా గురించి | నిరాకరణ | మమ్మల్ని సంప్రదించండి | అభిప్రాయం & ఫిర్యాదు | మాతో ప్రచారం చేయండి | గోప్యతా…

Ongole Recounting: ఏమవుతుంది? ఒంగోలులో ఈవీఎంల రీకౌంటింగ్.. టెన్షన్!

ప్రచురించబడింది ఆగస్టు 19, 2024 10:50 am ద్వారా కెవిడి వర్మ ఈ వార్తను అనువదించండి: Ongole Recounting: ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ అంటే.. ఎలక్షన్స్ జరగడం.. ఫలితాలు ప్రకటించడం.. ప్రభుత్వం ఏర్పాటు కావడం. ఎక్కడైనా అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తే వాటిని…

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్

ఈ వార్తను అనువదించండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్…

BREAKING: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ

ఈ వార్తను అనువదించండి: అభిషేక్ సింఘ్వీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

TGSRTC: ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన కండక్టర్‌

TGSRTC: రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం…

BREAKING: ఎల్లుండి భారత్ బంద్‌కు పిలుపు!

భారత్ బంద్: ఈ నెల 21న భారత్ బంద్‌కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తమ…

CM Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ఈ వార్తను అనువదించండి: సీఎం చంద్రబాబు: ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సీఎం చంద్రబాబు ఏపీకి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఆయన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన అనంతరం మరో పర్యటనకు…

CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!

ప్రచురించబడింది ఆగస్టు 18, 2024 రాత్రి 10:04 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: సీపీఐ నారాయణ: ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయతోనే బీజేపీ పార్టీ నడుస్తోందని సీపీఐ నారాయన అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక…