Viral News

Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ!

ఈ వార్తను అనువదించండి: రైతు రుణ మాఫీ: పంద్రాగస్టు రోజున రైతులకు రుణాల నుంచి విముక్తి చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈరోజు తెలంగాణలో మూడో విడత రుణమాఫీ చేయనుంది. ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల…

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..!

ఈ వార్తను అనువదించండి: పవన్ కళ్యాణ్: ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగనున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయన పిఠాపురంలో గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా స్వతంత్ర దినోత్సవ…

Stones In Kidney: కిడ్నీలో రాళ్లతో ఇబ్బందులా..? ఇలా చేయండి ఉపశమనం పొందండి..

Published Date :August 15, 2024 , 7:42 am మూత్రపిండాల్లో రాళ్ళు అనేది తీవ్రమైన నొప్పి అసౌకర్యాన్ని కలిగించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. మీ లక్షణాలను తగ్గించడానికి.. భవిష్యత్తులో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా…

Neem Leaves: ప్రతిరోజు రెండు వేపాకులను తింటే జరిగేది ఇదా..?

Published Date :August 15, 2024 , 7:26 am వైద్యం లక్షణాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. క్రమం తప్పకుండా సేవించినప్పుడు విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి మొత్తం ఆరోగ్యం శక్తిని…

AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..!

జోగి రమేష్ కొడుకు రాజీవ్: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్‌ను ACB అధికారులు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోగి రాజీవ్ విజయవాడ కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో,…

Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు

Micro Plastic: మనం రోజూ ప్లాస్టిక్‌ను తింటున్నాం. ఇప్పటికే చాలా పదార్ధాల్లో ప్లాస్టిక్‌ను కలుపుతున్నారని తేలింది. ఇప్పుడు ఉప్పు. చక్కెరల్లో కూడా ఇది ఉందని తెలుస్తోంది. టాక్సిక్స్‌ లింక్‌’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌…

Manish Sisodia: గవర్నర్ పదవి రద్దు చేయాలి.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 రాత్రి 9:53 ద్వారా బి అరవింద్ ఈ వార్తను అనువదించండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపణలు…

S.V.Satyanarayana: అభ్యుదయ కవితా కిరీటి ఎస్వీ సత్యనారాయణ!

S.V.Satyanarayana: సాధారణ వాక్యాన్ని కవితామయం చేయడం కష్టం. జీవితం ఉన్నవారికి అది సులభం. రాయడం ఎంత ముఖ్యమో, ఎదుటి వారికి ఆ జీవితాన్ని అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. నిత్య కల్లోలాన్ని ఎదుటివారి మనోఫలకంపై చిత్రించే చతురత అందరికి అబ్బే…

Nara Lokesh: జనాలు చెప్పుతో కొట్టిన బుద్ధిరాలేదు.. జగన్‌పై లోకేశ్ షాకింగ్ కామెంట్స్!

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 8:12 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: AP వార్తలు: జగన్ అండ్ కో ఇంకా తమ పంథా మార్చుకోవట్లేదని ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం…

AP: అన్నక్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించిన నారా భువనేశ్వరి!

ఈ వార్తను అనువదించండి: నారా భువనేశ్వరి: రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల…