Nitin Gadkari: పంజాబ్ ముఖ్యమంత్రికి నితిన్ గడ్కరీ లేఖ
ఈ వార్తను అనువదించండి: నితిన్ గడ్కరీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. జలంధర్, లుధియానాల్లో ఎన్హెచ్ఏఐ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు…