Viral News

Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక!

Covid: ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో తీవ్రత కనిపిస్తోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రత ఎక్కువ వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.…

Harish Rao: తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి: హరీష్ రావు

ఈ వార్తను అనువదించండి: హరీష్ రావు: తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. నిన్న వరంగ్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు…

ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

ప్రచురించబడింది ఆగస్టు 10, 2024 మధ్యాహ్నం 12:02 ద్వారా నిఖిల్ ఈ వార్తను అనువదించండి: యూరో ఎగ్జిబ్ బ్యాంక్ ఇస్తున్న ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని ఆర్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ గ్యారెంటీలతో బడా కాంట్రాక్టర్ల పేరుతో…

AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!

ఈ వార్తను అనువదించండి: నెల్లూరు: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఓ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన…

Mallareddy Agriculture University: మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత!

ప్రచురించబడింది ఆగస్టు 10, 2024 12:28 pm ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Mallareddy University: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్‌ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో…

MLC Duvvada: భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఈ వార్తను అనువదించండి: MLC Duvvada: తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అని ఆరోపించారు. ఓ కూతురు…

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణకై డిప్యూటీ సీఎం తొలి అడుగు.. ఏం చేశారంటే?

ఈ వార్తను అనువదించండి: పవన్ కళ్యాణ్: పర్యావరణ పరిరక్షణకై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారు. నెల రోజులు ముందే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని తన నివాసంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు. తన మండపంలో పర్యావరణానికి…

Minister Ashwini Vaishnaw: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 7 రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ!

ఈ వార్తను అనువదించండి: మంత్రి అశ్విని వైష్ణవ్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కనెక్టివిటీ, మొబిలిటీని మెరుగుపరచడానికి, ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ఉపాధిని సృష్టించడానికి, చమురు దిగుమతులు.. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి FY31 వరకు ఎనిమిది…

BREAKING: నాపై హత్యాయత్నం.. పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదు

ఈ వార్తను అనువదించండి: YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై భార్య, కూతురుపై ఫిర్యాదు చేశారు. ఇంటిగేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై…

Modi: నేడు వయనాడ్‌ కి ప్రధాని మోదీ..!

ప్రచురించబడింది ఆగస్టు 10, 2024 9:38 am ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Modi: కేరళలోని వయనాడ్ లో జులై 30 వ న సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా..మరో 200 మంది…