Viral News

Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లతో చర్మ సౌందర్యం..ట్రై చేయండి..

Published Date :July 26, 2024 , 1:40 pm అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలు బాగా కడిగి నానబెట్టిన నీటితో చర్మసౌందర్యం అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం…

AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియ‌స్‌!

ప్రచురించబడింది ఆగస్టు 9, 2024 3:20 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: నెల్లూరు: ప్రజ‌ల శ్రేయస్సు కోస‌మే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు…

Eating Banana: అరటిపండ్లు తింటే లావు అవుతారా.? నిజమేంటి..

Published Date :July 26, 2024 , 3:04 pm అరటిపండ్లు అన్ని వయసుల ప్రజలు ఇష్టపడే పోషకమైన పండు. వీటిలో అవసరమైన విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటాయి. చిరుతిండిగా చాలామంది తీసుకుంటారు. Eating Banana: అరటిపండ్లు అన్ని వయసుల ప్రజలు…

Bhatti Vikramarka: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

ఈ వార్తను అనువదించండి: Bhatti Vikramarka: ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించారు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని అన్నారు. ఇచ్చిన…

Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..

Published Date :July 26, 2024 , 4:38 pm ఫోన్‌ల నుంచి వచ్చే నీలి కాంతితో చర్మ సమస్యలు నీలి కాంతి చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే? చర్మాన్ని రక్షించుకోవడానికి చిట్కాలు Blue Light: మీరు అంగీకరించినా లేదా…

BREAKING: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు

ఈ వార్తను అనువదించండి: వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను త్వరలో…

Eating Crabs: ఎప్పుడు చికెన్, మటన్‭లే కాదు.. అప్పుడప్పుడు పీతలు కూడా..

Published Date :July 26, 2024 , 6:36 pm పీతలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ప్రోటీన్ పుష్కలంగా అవసరమైన పోషకాలు ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. Eating…

Bangladesh: బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం

ఈ వార్తను అనువదించండి: అమిత్ షా: బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-బంగ్లా సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఈ కమిటీకి ఏడీజీ, బీఎస్‌ఎఫ్‌, తర్పు కమాండ్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్నీకేంద్ర…

Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

Published Date :July 27, 2024 , 5:29 pm దేశంలో వేగంగా పెరుగుతున్న ‘హెడ్ అండ్ నెక్’ క్యాన్సర్లు.. 26 శాతం కేసులు నమోదు.. పొగాకు వినియోగం వల్లే ఈ తరహా క్యాన్సర్లు.. Cancers In India:…

AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన

ఈ వార్తను అనువదించండి: AP ఉచిత బస్సు పథకం: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈనెల 12న ఆర్టీసీ,…