T20 ఫార్మాట్పై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఇక నుంచి టీ20 ఫార్మాట్లో మెన్-ఇన్-బ్లూ సానుకూల దృక్పథంతో, నిర్భయ ఆటతీరుతో ముందుకు సాగుతారని టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆదివారం రాత్రి శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం…