ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం ప్రకటించారు
జూలై 26వ తేదీ శుక్రవారంతో ఏపీ శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి.సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూ పట్టాదారు చట్టం రద్దుతో పాటు మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నిమిషాల…