ఈ వార్తను అనువదించండి:

Janasena: కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు జనసేన కార్యకర్తలు. జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారని నిరసనకు దిగారు. నాగవరప్పాడు వంతెన దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. జనసేన దిమ్మెను టీడీపీకి చెందిన బీసీ నేత దారం నరసింహారావు ధ్వంసం చేశాడు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు నరసింహారావు.

పూర్తిగా చదవండి..