మసటర

“వీక్షణం”.. సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి…